Posted on 2025-09-24 10:32:48
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు బోల్తాకొట్టి యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సుశాంత్, మమ్ము కారులో నిజామాబాద్ వైపు అతివేగంగా వెళ్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుశాంత్ మృతి చెందాడు. మమ్ము చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >