Posted on 2025-09-23 20:04:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిచిన మోస్తారు వర్షానికి నిజామాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ జలమలమయ్యాయి. ముఖ్యంగా కోర్ట్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు వరదల వచ్చి రోడ్లపై చేరడంతో చెరువులను తలపించాయి. మరోవైపు లోటట్టు ప్రాంతాలాన్ని జలమయమయ్యాయి. లోటరత్ ప్రాంతాలలో పూర్తిగా వర్షానికి భారీగా నీరు వచ్చి చేరింది. కాస్త వర్షానికే రోడ్లపై వరదల నీరు రావడంతో పూలంగ్ వాగు సమీపంలో ఉన్న పేద ప్రజల ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా అర్సపల్లి, నాగారం, మాలపల్లి ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లపై వరదల నీరు ప్రవహించాయి.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >