| Daily భారత్
Logo




తేలికపాటి వర్షానికే చెరువులను తలపించిన ఇందూరు లోని ప్రధాన రహదారులు

News

Posted on 2025-09-23 20:04:49

Share: Share


తేలికపాటి వర్షానికే చెరువులను తలపించిన ఇందూరు లోని ప్రధాన రహదారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిచిన మోస్తారు వర్షానికి నిజామాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ జలమలమయ్యాయి. ముఖ్యంగా కోర్ట్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు వరదల వచ్చి రోడ్లపై చేరడంతో చెరువులను తలపించాయి. మరోవైపు లోటట్టు ప్రాంతాలాన్ని జలమయమయ్యాయి. లోటరత్ ప్రాంతాలలో పూర్తిగా వర్షానికి భారీగా నీరు వచ్చి చేరింది. కాస్త వర్షానికే రోడ్లపై వరదల నీరు రావడంతో పూలంగ్ వాగు సమీపంలో ఉన్న పేద ప్రజల ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా అర్సపల్లి, నాగారం, మాలపల్లి ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లపై వరదల నీరు ప్రవహించాయి.

Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... 11మంది సజీవ దహనం

Posted On 2026-04-23 10:03:16

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >