Posted on 2025-09-23 11:50:20
డైలీ భారత్, హెల్త్ న్యూస్: వేపనీళ్లు మొటిమలు నల్లటి మచ్చలను నివారిస్తుంది. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించాలి. చల్లారాక వడకట్టి ఒక సీసాలో తీసుకునే ఫ్రిజ్లో పెట్టాలి. ప్రతిరోజు ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల,నల్లటి మచ్చలు తగ్గిపోవడం జరుగుతుంది.
2.పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి ఉపయోగపడుతుంది
వేపపొడిలో కాసిన్ని నీళ్లు కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది.
3.వేప నూనెను ముఖానికి రాసుకుని మర్దన చేసుకుంటే వయసురీత్యా ముడతలు రాకుండా చేస్తుంది.
4.వేపకులను నీటిలో వేసి బాగా మరిగించి. కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >