Posted on 2025-09-20 21:07:58
పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కి వినతి పత్రం అందించిన గౌడ గీత కార్మికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ కు చెందిన గౌడ గీత కార్మికులపై కాలంలో ఆ గ్రామ వీడీసీ సభ్యులు కిరాతకంగా గౌడ కులస్తులకు చెందిన వారిని చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ గ్రామ వీడీసీ సభ్యులు అవలంబిస్తున్న దౌర్జన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం నాయకులు వెంకటరాములు, నర్సింహులు గౌడ్ కోరారు. శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వారు వినతిపత్రం అందజేశారు. బీసీ, దళిత వర్గాలపై జరుగుతున్న ఆగడాలపై వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పెంటాగౌడ్, కిషన్ గౌడ్, శివలింగం పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >