Posted on 2023-12-29 05:58:22
డైలీ భారత్, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా లోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శ నకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మేడిగడ్డకు రానున్నారు.
ఉదయం 11.30 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారే జీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు.
నీటిపారుదల శాఖ అధికా రులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ,అన్నా రం, సుందిళ్ల బ్యారేజీ నిర్మా ణ సంస్థల ఇంజనీర్లు,ప్రతి నిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సంద ర్శించనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్ అనంతరం..
3గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు మేడి గడ్డ నుంచి అన్నారం చేరు కుని బ్యారేజీని పరిశీ లిస్తా రు. సాయంత్రం 4.30 గంట లకు అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబా ద్లోని బేగంపేట విమానా శ్రయానికి చేరుకుం టారు.
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >
ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-01 13:21:20
Readmore >
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-01 12:55:54
Readmore >