Posted on 2023-12-29 06:58:22
డైలీ భారత్, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా లోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శ నకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మేడిగడ్డకు రానున్నారు.
ఉదయం 11.30 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారే జీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు.
నీటిపారుదల శాఖ అధికా రులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ,అన్నా రం, సుందిళ్ల బ్యారేజీ నిర్మా ణ సంస్థల ఇంజనీర్లు,ప్రతి నిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సంద ర్శించనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్ అనంతరం..
3గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు మేడి గడ్డ నుంచి అన్నారం చేరు కుని బ్యారేజీని పరిశీ లిస్తా రు. సాయంత్రం 4.30 గంట లకు అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబా ద్లోని బేగంపేట విమానా శ్రయానికి చేరుకుం టారు.
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >