| Daily భారత్
Logo




సిరిసిల్ల లోని పలు ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా మనుషులపై వీధి కుక్కల దాడి

News

Posted on 2025-09-19 09:16:39

Share: Share


సిరిసిల్ల లోని పలు ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా మనుషులపై వీధి కుక్కల దాడి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా మనుషులపై వీధి కుక్కల దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గణేష్ నగర్, మార్కండేయ నగర్, నెహ్రూ నగర్ ,కొత్త బస్టాండ్ ప్రాంతాలలో వీధి కుక్కలు చిన్న,పెద్ద అనే తేడా లేకుండా వీధిలో ఉన్న వారందరినీ కరిచి తీవ్ర గాయాలకు గురిచేశాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఒకేసారి వీధి కుక్కలు ఇలా దాడి చేయడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారందరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

Image 1

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:36:22

Readmore >
Image 1

పంజాబ్‌లో ప్రభుత్వమూ బీజేపీదేనా.?

Posted On 2026-04-26 18:30:28

Readmore >
Image 1

కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి

Posted On 2026-04-26 18:18:14

Readmore >
Image 1

కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

Posted On 2026-04-26 18:16:27

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:14:44

Readmore >
Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >