Posted on 2025-09-12 19:39:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్ పల్లి మండలానికి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక కు చెందిన సీనియర్ రిపోర్టర్ నారాయణ గురువారం ఉదయం స్వగ్రామైన మిట్టపల్లి లో గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అంతక్రియలు జరుగుతాయన్నా విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీనియర్ రిపోర్టర్ నారాయణ పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్ రిపోర్టర్ నారాయణ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటా డిచ్ పల్లి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >