| Daily భారత్
Logo




బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామంలో తీవ్ర విషాదం

News

Posted on 2025-09-11 20:55:00

Share: Share


బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామంలో తీవ్ర విషాదం

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్  నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకు వస్తుండగా కల్దుర్కి - సిద్ధాపూర్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో విద్యుత్ స్తంభాలు గ్రామ పంచాయతీ సిబ్బంది మీదపడగా, వారు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతులు విధుల నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు వెలుగులోకి త్వరలో రానున్నాయి. అధికారుల నిర్లక్ష్యమేనా లేదా యంత్రాంగ వైఫల్యమా అన్న దానిపై విచారణ జరగాల్సి ఉంది.

Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >