Posted on 2025-09-04 20:54:53
డైలీ భారత్, చంద్రంపేట: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు..
ప్రతి ఏటా సెప్టెంబర్ 5 న జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసి సన్మానిస్తారు.. ఈ సంవత్సరము ప్రకటించినా ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ లో సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు గువలకొండ శ్రీనివాస్ భౌతికశాస్త విభాగంలో మరియు కైరి పద్మ ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారు.విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి, బోధనలో ప్రతిభ కనబరిచి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులే ఈ అవార్డుకు ఎంపికయ్యారని. ఉపాధ్యాయ దినోత్సవం రోజున వీరి కృషికి గౌరవం లభించనుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిరువు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ఎం శ్రీనివాస్,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కంది సుజాత రెడ్డి, ఉపాధ్యాయ బృందం కొండి కొప్పుల రవి,ముంజ రమ, వోద్యారపు మధు సుధన్,వేముల అంజలి, లత,త్రివేణి మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >