డైలీ భారత్,తెలంగాణ:
జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..
నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.
ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ.
పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలకు నిర్ణయం
80 శాతం బైక్ లు , ఆటోలకు రాయితీ ఇస్తూ ఆదేశాలు
బస్సు లకు 90%
కార్లకు, హెవీ వెహికల్స్ కు 60 శాతం రాయితీ ఇస్తూ ఆదేశాలు