Posted on 2025-09-02 22:08:14
నాలుగు పిల్లలను బలి ఇచ్చిన గుర్తుతెలియని దుండగులు
ఇది గ్రామానికి అరిష్టం అంటున్న ఆ గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవతలు అంటే కొందరి నమ్మకం ప్రకారం కోళ్లు మేకలు పలు ఆలయాలలో బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన చర్చనీయంశంగా మారింది. పెర్కిట్ లోని ఆలూరు మండలం మిర్దాపల్లి లో పిల్లుల బలి కలకలం దేవతల ఆలయాల ముందు పిల్లుల బలి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గ్రామంలో మరో నాలుగు దేవతల ఆలయాల ముందు పిల్లులను గుర్తు తెలియని దుండగులు బలిచ్చారు. అది ఓ గణేష్ మండపం వద్ద ఓ పిల్లి బలి ఇవ్వగా. మరికొన్ని పిల్లులను ఆయా ఆలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై వీడిసి సభ్యులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >