Posted on 2025-09-02 22:08:14
నాలుగు పిల్లలను బలి ఇచ్చిన గుర్తుతెలియని దుండగులు
ఇది గ్రామానికి అరిష్టం అంటున్న ఆ గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవతలు అంటే కొందరి నమ్మకం ప్రకారం కోళ్లు మేకలు పలు ఆలయాలలో బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన చర్చనీయంశంగా మారింది. పెర్కిట్ లోని ఆలూరు మండలం మిర్దాపల్లి లో పిల్లుల బలి కలకలం దేవతల ఆలయాల ముందు పిల్లుల బలి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గ్రామంలో మరో నాలుగు దేవతల ఆలయాల ముందు పిల్లులను గుర్తు తెలియని దుండగులు బలిచ్చారు. అది ఓ గణేష్ మండపం వద్ద ఓ పిల్లి బలి ఇవ్వగా. మరికొన్ని పిల్లులను ఆయా ఆలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై వీడిసి సభ్యులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >