Posted on 2025-09-02 21:18:21
మతసామరస్యానికి ప్రతికగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ మండలి..
సంస్కార భారతి ఆధ్వర్యంలో అరుదైన అవార్డు దక్కించుకున్న ప్రెస్ క్లబ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మతసామరస్యానికి ప్రత్యేకత నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్రంలో గల ప్రతి ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా గణేష్ నవరాత్రులు ప్రెస్ క్లబ్లో కొన సాగుతున్న నేపథ్యంలో మంగళవారం జర్నలిస్టులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం పలు గణేష్ మండళ్లను సందర్శించిన సంస్కార భారతి కమిటీ మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ మండలికి వచ్చి అరుదైన అవార్డు పురస్కారం ప్రెస్క్ల బాధ్యులకు అందించారు. సమాజంలో జరిగే వాస్తవాలను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిదిగా నిలుస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ నిర్వాహకులు అన్నీ మతాలకు అందర్నీ ఐక్యంగా చూస్తూ ప్రతి సంవత్సరం గణేష్ సంవత్సరం నవరాత్రులు నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైర శేఖర్, ఇతర జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >