Posted on 2023-12-25 18:16:30
డైలీ భారత్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో విషాద ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన అంజలి ఆమె కుమార్తె తనుశ్రీ వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు.
సోమవారం గుర్తించిన స్థానికులు మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >