Posted on 2025-08-13 18:09:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పటిజూలూరుపాడు ఎస్ఐగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన సీఐ జెన్నారెడ్డి నరసింహారెడ్డి సతీమణి
విజయ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వి ఎం బంజర్ లోని వారి స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు ఆమెసంస్మరణ కార్యక్రమం సప్తపది గార్డెన్ నందు పాల్గొని ఆమె ఘన నివాళులు అర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా డైలీ భారత్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >