Posted on 2025-08-11 18:03:30
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో సోమవారం విజయ ఎంటర్ప్రైజెస్ కు చెందిన ప్రముఖ గోద్రెజ్ కంపెనీకి చెందిన హైటెక్నాలజీ లాకర్స్ షోరూమ్ ను అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గోద్రెజ్ కంపెనీ కి వివిధ వస్తు తయారీ లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఘనత గోద్రెజ్ కంపెనీకే దక్కుతుందన్నారు. అలాగే గోద్రెజ్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన గోద్రెజ్ లాకర్స్ హైటెక్నాలజీ నూతన హంగులతో నేటి తరానికి నచ్చే విధంగా తయారుచేసి లాకర్స్ లోనే మంచి పేరు సాధించిన ఘనత ఈ కంపెనీకి దక్కుతుందన్నారు. గోద్రెజ్ కు సంబంధించిన లాకర్స్ వివిధ వ్యాపార సంస్థలలో వినియోగించుకోవడంతోపాటు బ్యాంకులలో సైతం ఈ కంపెనీకి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. అనంతరం మారుతి నగర్ కృష్ణ మందిర్ ఎదురుగా హోమ్ ఇంటీరియల్ డెకరేటర్స్ కు చెందిన హోమ్ లాన్ షోరూమ్ ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిర్దితరంలో ప్రతి ఒక్కరూ ఇల్లు కడుతున్నారే తప్ప ఇంటీరియల్ డెకరేటర్ కు ఆసక్తి ప్రజలు వహిస్తున్నారని, ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని ఇంటీరియల్ డెకరేటర్ లో నిజామాబాద్ జిల్లాలోని ఈ సంస్థ మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >