Posted on 2025-08-11 18:02:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో డిచ్పల్లి 7వ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ళ సహకారంతో సోమవారం నిజామాబాదు నగరంలోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ జిల్లా చైర్ పర్సన్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు..క్రమశిక్షణతో జీవితంలో దేనినైనా సాదించవచ్చన్నారు.డిచ్పల్లి ఏడవ పోలీసు బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ళు
అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు..
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి,పి.రాఘవేందర్, డిచ్పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు , గుత్పే కిరణ్, కైలాస్ పవర్,పాఠశాల ప్రధానోపాద్యాయులు చిన్నయ్య స్వామి ,ఉపాద్యాయురాలు శ్రీవాణి,లయన్స్ ప్రతినిధులు లావణ్య, జిల్కర్ నయన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >