Posted on 2025-08-09 17:29:43
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీలో అర్జున ఛానల్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ విద్యార్థులతో కలిసి చానల్ యాజమాన్యం మానసిక విద్యార్థిని విద్యార్థులకు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఇందులో చదువుతున్న దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండగ యొక్క విశిష్టతను తెలియపరిచారు. ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని గొడవలకు పాల్పడుతూ ఆస్తి, ఇతరాత్రా సెటిల్మెంట్ విషయాల్లో తలదూచుకుంటూ ప్రశాంతంగా ఉండే సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్న అన్ని అవయవాలు ఉన్న వ్యక్తుల కంటే స్నేహ సొసైటీ లో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కొనియాడారు. అదేవిధంగా వారికి సొంత తెలివితేటలు లేకపోయినా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య వారిలో ఉన్న తెలివితేటలు వెలికి తీసి ఇలా సమాజం ముందు ఉత్తమ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >