Posted on 2025-08-09 17:31:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని మూడో డివిజన్ కు చెందిన బిజెపి నాయకుడు చింత శ్రీనివాస్ రెడ్డి తన తల్లి కీర్తిశేషులు చింత నరసమ్మ జ్ఞాపకార్థం ఇకపై తమ డివిజన్లో పార్టీలకతీతంగా ఎవరి ఇంట్లోనైనా సరే ఆడపిల్ల జన్మనిస్తే కానుకగా వారి కుటుంబానికి 5,016 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆడపిల్లలంటే చిన్నచూపులు చూడకుండా ఉండడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన తల్లి జ్ఞాపకార్థం మాత్రమే తమ డివిజన్లో మాత్రమే ఈ ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్లలు జన్మనిస్తే తనను సంప్రదించాలని ఆయన కోరారు. ఇది ఇలా ఉండగా ఆయన నిర్ణయం పట్ల డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >