Posted on 2025-08-09 10:08:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటినరసాపురంగ్రామపంచాయతీ ఆదివాసి దినోత్సవం ఆదివాసి జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం ఆదివాసీల హక్కులు సంస్కృతి సంప్రదాయాలు భాషలు జీవన విధానం రక్షణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంఅని1994లోఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్ష భూస్వామ్య హక్కులు కోల్పోవడం పేదరికం విద్యా లోపం ఆరోగ్యం సమస్యలు వంటి అంశాలపై దృష్టి సారించడం కోసం నిర్ణయం తీసుకున్నారని ఆదివాసీలు హక్కులను రక్షించడం భూమి నీరు ఆరోగ్యాలపై హక్కులను వారి భాషలు సంప్రదాయాలు జ్ఞానం పరిరక్షించడం సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశమని వారి సమస్యలను ప్రభుత్వాల ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లడంభారతదేశంలో సుమారు 8.6% జనాభా ఆదివాసీలది అని గిరిజన తెగలైనటువంటి గోండు, కొండా, సంతాల్, బోడు, బిల్, సవారా, కోయ, నాయకపోడు, ఉన్నాయి అని జీవన విధానం ప్రకృతి ఆధారితమైనది ఉత్పత్తులు జానపద కళ అని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >