| Daily భారత్
Logo




నగరంలో వరలక్ష్మి, వైభవలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహించిన సువాసినిలు

News

Posted on 2025-08-08 21:25:32

Share: Share


నగరంలో వరలక్ష్మి, వైభవలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహించిన సువాసినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్ని మాసాల్లో కంటే ముఖ్యంగా సువాసినిలకు మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహిళా మణులు భక్తులు తమ తమ పూజ గదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంకాలం వేల ఈ శ్రావణమాసంలో మహిళా మణులు వరలక్ష్మీ వ్రతంలో, వైభవలక్ష్మి పూజల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సువాసిని మహిళలకు పసుపు బొట్టును కార్యక్రమం నిర్వహించుకుంటారు. శ్రావణమాసం శుక్రవారం రోజున ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో, సౌభాగ్యంగా కలకలంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఈ పూజ నిర్వహిస్తుంటామని భక్తులు పేర్కొంటున్నారు.


Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >