Posted on 2025-08-08 21:25:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్ని మాసాల్లో కంటే ముఖ్యంగా సువాసినిలకు మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహిళా మణులు భక్తులు తమ తమ పూజ గదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంకాలం వేల ఈ శ్రావణమాసంలో మహిళా మణులు వరలక్ష్మీ వ్రతంలో, వైభవలక్ష్మి పూజల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సువాసిని మహిళలకు పసుపు బొట్టును కార్యక్రమం నిర్వహించుకుంటారు. శ్రావణమాసం శుక్రవారం రోజున ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో, సౌభాగ్యంగా కలకలంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఈ పూజ నిర్వహిస్తుంటామని భక్తులు పేర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >