Posted on 2025-08-07 20:49:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దా బీసీ రిజర్వేషన్ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రోజు ఢిల్లీలోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ రిజర్వేషన్ పై చర్చించడం జరిగింది.తరువాత అనంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ ) నూతనంగా నిర్మించిన ఇంద్ర భవనాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సందర్శించడం జరిగింది. ఇంద్ర భవనంలో కాసేపు పర్యటించి, భవనంలో ఉన్న ఆఫీసుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వెంట పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, ఐ సి డి ఎం ఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, నిజామా బాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >