Posted on 2025-08-06 19:06:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అసలే ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా ప్రారంభమైన ఆస్పత్రి ఎలాగైనా పేరు సంపాదించాలని ఉద్దేశంతో మామూలు వైద్యాన్ని కూడా ఎంతో ఖర్చుతో, చాలా సీరియస్ కండిషన్లో పేషెంట్ ఉన్నారని పేషెంట్ బంధువులను భయపెట్టించి మరి నానా మాటలు చెప్పి బుజ్జగించి చివరికి పేషంట్ బంధువుల నుండి తాము అడిగినంత మాత్రాన మందులు ఇతర సదుపాయాలు కావాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి కొంత డబ్బు ను వసూలు చేసి ఇది అరుదైన చికిత్స అని మా ప్రయత్నం మేము చేస్తామని ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వమని వారిని నాన్న నరకయాతన పెట్టిస్తూ చివరికి తాము అడిగినంత డబ్బు వసూలు చేసి కొద్ది మాత్రం జబ్బును అరుదైన జబ్బుగా చిత్రీకరించి చిత్రవిచిత్రాలకు పాల్పడుతు నయా ట్రెండును సృష్టిస్తున్నారు నిజామాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల తీరు. వీరి ఆగడాలను ఆపేదెవరు, వీరి అక్రమ వసూళ్లను నిలిపేదెవరు అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >