Posted on 2025-07-27 17:31:57
డైలీ భారత్, దమ్మపేట:హైదరాబాదులో ఆగస్టు మూడో తారీకు జరగబోయే ఆర్యవైశ్య రాజకీయ రణభేరి మహా గర్జనకు రావలసిందిగా దమ్మపేట మండల మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అశ్వరావుపేట నియోజకవర్గం కన్వీనర బిక్కుబళ్ళ సుధాకర్ వచ్చి ఆహ్వానం అందించారు,
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దారాప్రసాద్,సెక్రటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సాయిరాం,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు,కన్వీనర్ సుధాకర్, లక్ష్మీనారాయణ,వినోద్,పోసి,ప్రదీప్ ,చక్రధర్ రావు,సభ్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >