Posted on 2025-07-27 14:01:57
డైలీ భారత్, దమ్మపేట:హైదరాబాదులో ఆగస్టు మూడో తారీకు జరగబోయే ఆర్యవైశ్య రాజకీయ రణభేరి మహా గర్జనకు రావలసిందిగా దమ్మపేట మండల మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అశ్వరావుపేట నియోజకవర్గం కన్వీనర బిక్కుబళ్ళ సుధాకర్ వచ్చి ఆహ్వానం అందించారు,
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దారాప్రసాద్,సెక్రటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సాయిరాం,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు,కన్వీనర్ సుధాకర్, లక్ష్మీనారాయణ,వినోద్,పోసి,ప్రదీప్ ,చక్రధర్ రావు,సభ్యులు పాల్గొన్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...
Posted On 2026-07-25 04:00:34
Readmore >
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >