Posted on 2025-07-24 16:50:39
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం సబ్ కలెక్టర్ గా మ్రినాల్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన మ్రినాల్ 2023లో విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 449వ ర్యాంక్ సాధించారు. కాగా, మ్రినాల్ శ్రేష్ఠ గతంలో ఖమ్మంలో ట్రెయినీ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు తాజాగా బదిలీ అయ్యారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >