Posted on 2025-07-23 16:00:40
7 గ్రామ పంచాయతీల ప్రజలు
30 గ్రామాల ప్రజలు ఆవేదన
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు నుంచి పాపకొల్లు నిత్యం వాహనాల రాకపోకల తో రద్దీగా ఉండే ఏడు గ్రామ పంచాయతీల ప్రజలు మరియు 30 గ్రామముల ప్రజలు ఆర్ & బి సింగిల్ రోడ్ ఉండేటువంటి రోడ్డు ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు డబల్ రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయింది ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతునాయీ వర్షాల కారణంగా రోడ్డు ఇరుపక్కల మట్టి కొట్టుకుపోయి రోడ్డంతా అధ్వానంగా తయారైంది ఇంతవరకు పట్టించుకునే ఆర్ అండ్ బి అధికారులే కనుమరుగైనారు ఇటీవల రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఎర్రమట్టి చిత్తడి బురదగా మారి పక్కనున్న వరి పొలాలలోకి మట్టి కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది మట్టిలో రాళ్లు మిగిలాయి నాణ్యత లోపం అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు సజావుగా పూర్తిచేయాలని రోడ్డున వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని జూలూరుపాడు మండల పాపకొల్లు జడలచింత గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇకనైనా అధికారులు నిద్ర మేల్కొని గ్రామ ప్రజల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు రెండు నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం కొంతవరకు చేపట్టి కొంత వరకు ఆపినారు ఎందుకు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదనలు త్వర త్వరగా పూర్తి చేయాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు నిర్మాణం చేపట్టిన క్షణంలో జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు తక్షణమే నిర్మాణం చేపట్టాలి అని7 గ్రామపంచాయతీలు 30 గ్రాముల ప్రజలు వేడుకుంటున్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >