Posted on 2025-07-22 18:50:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందల్వాయి టోల్ ప్లాజా కు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. మంగళవారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా సిపి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ రోడ్డు భద్రత లో భాగంగా మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు బార్డర్ టోల్ ప్లాజా అయిన ఇందల్వాయి కు వచ్చి బార్డర్ టోల్ ప్లాజా కావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని తగు సూచనలు చేశారు. ఇందల్వాయి మండలంలో ని ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పోర్ట్స్ ను సందర్శించి అక్కడ రోడ్డు ప్రమాదాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు సూచనలను ఇవ్వడం జరిగింది. మరియు గ్రామాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ఆ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజలకు వివరించమని ఆదేశించినారు. మరియు ప్రమాదాలపై విన్యుతంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. భారీ వర్షాలకారంగా రోడ్స్ బ్లాక్ అయ్యే ప్రదేశాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారుఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ వినోద్ ఇందల్వాయి ఎస్సై సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >