Posted on 2023-12-18 21:17:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటర్ నమోదు పై ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలి.
అసిస్టెంట్ ఎలక్టో రల్ ఆఫీసర్, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్ పిలుపు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, వంద శాతం ఓటర్ నమోదు లక్ష్యంగా, పారదర్శకతో కూడిన జాబితా రూపొందించడం కోసం స్పెషల్ సమ్మర్ రివిజన్ చేపట్టినట్లు అయన ఓ ప్రకటనలో తెలియజేశారు.
దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం స్థానిక పంచాయతీ రాజు గెస్ట్ హౌస్ సిరిసిల్ల లో నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ఆదేశం మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం లో హౌస్ టూ హౌస్ సర్వేద్వారా నూతన నమోదు, చేర్పులు, మార్పులు, డిజిటలైసషన్, ఆప్ వినియోగం, చేపడుతున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్బంగా జిల్లా మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్ రెడ్డి బి ఎల్ ఓ ల పాత్ర, విధులు, బాధ్యతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అవురం సుధాకర్ రెడ్డి, బంటు బాలకిషన్, సూపర్ వైజర్స్ డిప్యూటీ తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >