Posted on 2025-07-21 09:11:45
పారాయణంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సుహాసినిలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఆవరణలోని ఆధ్యాత్మిక కళ్యాణ వేదికలో మహిళలచే ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయoనుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ విష్ణు సహస్ర పారాయణం వినిన, ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసినా గాని మానవుల సకల పాపాలు, సర్వ దోషాలు తొలగిపోతాయని అంత మహా మాణిత్యం గల పారాయణం విష్ణు సహస్త్ర నారాయణ అని ఆయన అన్నారు.
ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళామణులు పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
Posted On 2026-07-18 15:35:33
Readmore >
8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్
Posted On 2026-07-18 15:26:59
Readmore >
సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం
Posted On 2026-07-18 14:02:57
Readmore >
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు
Posted On 2026-07-18 06:17:55
Readmore >రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు
Posted On 2026-07-18 06:16:11
Readmore >