| Daily భారత్
Logo




ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

News

Posted on 2025-07-21 12:41:45

Share: Share


ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

పారాయణంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సుహాసినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఆవరణలోని ఆధ్యాత్మిక కళ్యాణ వేదికలో  మహిళలచే ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయoనుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ విష్ణు సహస్ర పారాయణం వినిన, ప్రతిరోజు ఒకసారి పారాయణం చేసినా గాని మానవుల సకల పాపాలు, సర్వ దోషాలు తొలగిపోతాయని అంత మహా మాణిత్యం గల పారాయణం విష్ణు సహస్త్ర నారాయణ అని ఆయన అన్నారు.


ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళామణులు పాల్గొన్నారు.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >