Posted on 2025-07-21 09:13:34
డైలీ భారత్, తమిళనాడు డెస్క్: తన ప్రియురాలు మరొకరితో మాట్లాడుతోందని ఓ ప్రియుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నాగపట్నంకు చెందిన దినేశ్ (27), సౌందర్య (25) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అయితే సౌందర్య మరో యువకుడితో చనువుగా ఉండటం దినేశ్ దృష్టికి వచ్చింది. దినేశ్ మందలించినా సౌందర్య మాట వినలేదు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా.. కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
Posted On 2026-07-18 15:35:33
Readmore >
8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్
Posted On 2026-07-18 15:26:59
Readmore >
సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం
Posted On 2026-07-18 14:02:57
Readmore >
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >