Posted on 2025-07-21 12:43:34
డైలీ భారత్, తమిళనాడు డెస్క్: తన ప్రియురాలు మరొకరితో మాట్లాడుతోందని ఓ ప్రియుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నాగపట్నంకు చెందిన దినేశ్ (27), సౌందర్య (25) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అయితే సౌందర్య మరో యువకుడితో చనువుగా ఉండటం దినేశ్ దృష్టికి వచ్చింది. దినేశ్ మందలించినా సౌందర్య మాట వినలేదు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా.. కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >