| Daily భారత్
Logo




గిరిజనులపై అటవీ అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-07-17 19:45:24

Share: Share


గిరిజనులపై అటవీ అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మంజిల్లాసింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై ఫారెస్టు అధికారుల దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. ఒక ప్రకటనలో ద్వారా మాట్లాడుతూ.. ఇది పూర్తిగా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ దాడిగా తెలుస్తుందని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు ఆదివాసీ గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పున రావృతం అయితే ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు. ఈ దాడిపై ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల కమిషన్, గవర్నర్కు త్వరలో ఫిర్యాదు చేయనున్నామని పేర్కొన్నారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >