Posted on 2025-07-17 13:38:04
డైలీ భారత్, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడున్న నేపథ్యంలో జడ్పీపి, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వము బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది,
మేడ్చల్,మల్కాజ్గిరి,అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జడ్పిపి,ల జాబితా నుంచి దానిని తొలగించా రు. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది, రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 556, జడ్పిటి సిలు 566, ఎంపీటీసీలు స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12, 778, వార్డులు 1, లక్ష 12 వేల 696 ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >