Posted on 2023-12-17 14:30:17
డైలీ భారత్, కృష్ణాజిల్లా :ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద అదుపు తప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది.
చల్లపల్లి నుంచి విజయ వాడ వెళ్తుండగా మేకావారి పాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే..ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికు లందరూ సురక్షితంగా బయట పడ్డారు.
ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయా ణికులు ఉన్నారని స్థాని కులు గుర్తించారు.
ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీస్ వారికి సమాచారం అందిం చారు. హుటా హుటిన పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారి ని చల్లపల్లి ప్రభుత్వా సుప త్రికి తరలిస్తున్నారు.
బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయట పడ్డారు...
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >