Posted on 2025-07-14 16:27:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘంలో ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో, దాసరి నర్సింలు గౌరవ అధ్యక్షులు అయినటువంటి జిల్లా పద్మశాలి సంఘం సభ్యత్వానికి అలాగే జిల్లా వధూవరుల పరిచయ వేదిక ఆర్గనైజింగ్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు భీమర్తి రవి (అలిశెట్టి) ప్రకటించారు. జిల్లాలోని సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, అందరూ ఐక్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులను దాసరి నర్సింలు ను భీమర్తి రవి కోరారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >