| Daily భారత్
Logo




కన్న కూతురిని విక్రయించిన తల్లిదండ్రులు

News

Posted on 2025-07-12 17:11:09

Share: Share


కన్న కూతురిని విక్రయించిన తల్లిదండ్రులు

వరుసగా ఐదవ సంతానంగా ఆడ కూతురు పుట్టడంతో ఘాటుకానికి పాల్పడిన కసాయి తల్లిదండ్రులు

జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన..

డైలీభారత్ న్యూస్, నిజామాబాద్:నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్​ నగరంలో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించడానికి ప్రయత్నించారు.

వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నగరంలోని మిర్చి కాంపౌండ్​కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్​ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనిచ్చింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవోఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది. అంటే అంగట్లో సరుకులా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్​ నగరం లో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను బేరం పెట్టారు.

వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నగరంలోని మిర్చి కాంపౌండ్​కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్​ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనించింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >