Posted on 2025-07-03 13:22:16
డైలీ భారత్, నిజామాబాద్: ప్రతి ఏడాది కి ఒకే ఒక్క సీజన్లో వచ్చే కూరగాయలలో బోడ( అడవి) కాకరకాయలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సీజన్లో మొదటిసారి వచ్చే ఈ కాకరకాయలకు వ్యాపారులు ఒక్కసారిగా రెట్లు అమాంతం పెంచేశారు. విక్రయిస్తున్నారు. ఈ కాకరకాయ సంవత్సరంలో ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి వేలు చేకూర్చందని నమ్మకం, మరోవైపు వైద్యులు సైతం ఈ కాకరకాయలు సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే మాంసపు ధరలు అయిన చికెన్, మటన్ ధరలకు ఏమాత్రం మార్కెట్లో ఈ అడవి కాకరకాయలు విక్రయించడం గమనార్హం.
ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు
Posted On 2026-07-18 06:17:55
Readmore >రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు
Posted On 2026-07-18 06:16:11
Readmore >
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >