Posted on 2025-06-26 12:44:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గం ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ని ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >