Posted on 2025-06-26 11:33:19
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సుభాష్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాబు-పర్వీన్ కూతురు అయేషా వివాహం సందర్భంగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు 25 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వధువు బంధువులు ఫారుఖ్ హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం(బస్సు) మల్లయ్య, కొక్కుల నర్సయ్య,ఆడెపు కృష్ణ, గోక లక్ష్మిరాజాం,కోడూరి మల్లేశం, గోక సురేష్,గోక భాస్కర్,వోడ్నాల అనిల్, కొండి రాజు మరియు వధువు బంధువులు పాల్గొన్నారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >