Posted on 2025-06-17 23:00:39
డైలీ భారత్, తెలంగాణ : కుటుంబ సభ్యులు మందలించారని యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన నిర్మల్(D), పెంబి(M)లోని గుమ్మేనా ఎంగ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గౌరీ (22) ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >