Posted on 2025-06-17 18:02:30
డైలీ భారత్, మహబూబాబాద్:బడి బాటలో భాగంగా ఎంపీ యూపీఎస్ ఉప్పరగూడెం లో సమ్మిళిత విద్యా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధితిగా గౌరవ సీరోలు మండల విద్యాశాఖ అధికారి లచ్చిరాం సందర్శించి ప్రత్యేకవసరాల విద్యార్థులకు అందించాల్సిన విద్యా ప్రమాణాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు,ఈ కార్యక్రమన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గుగులోత్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈకార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం ఈవో లచ్చిరామ్ మాట్లాడుతూ సమ్మిలిత విద్యా భోధన లో భాగంగా ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సామానంగా అందరివలె విద్యా భోధన చేస్తూ వారి అభ్యున్నతికి ప్రతీ టీచర్ సహకరించి,మంచి భవిష్యత్తు అందించాలని అదే మన ప్రభుత్వ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వై త్ కుమార్ సింగ్,జిల్లా విద్యా శాఖాధికారి డా. రవీందర్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం సీరోలు మండలంలో ప్రారంభించుకొని విద్యాభోధన ప్రారంభించామని తెలిపారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >