Posted on 2025-06-13 12:05:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ఉపాధ్యాయ బృందం ఈరోజు బివై నగర్ ప్రాథమిక పాఠశాల ని సందర్శించి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని అవగాహన కల్పించడం జరిగింది. తదనంతరం బి వై నగర్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు భారీగా సంఖ్యలో కుసుమ రామయ్య పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. బి వై నగర్ హెబిటేషన్ పరిధిలో ఉన్న బడీడు పిల్లల్లో 6, 7,8 తరగతుల్లో దాదాపుగా 47 మంది విద్యార్థులు బడిలో అడ్మిషన్ తీసుకున్నారు.
ప్రాథమిక పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి ఈరోజు అక్షరభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పీ ఎస్ బీ వై నగర్ ప్రధానోపాధ్యాయులు మ్యాన ఆంజనేయులు స్టాఫ్ సెక్రటరీ కుమ్మరి మల్లేశం పాకాల శంకర్ గౌడ్ కొప్పు రాములు, మాధవి, రజిత, జ్యోతి, పరమేశ్వరి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >