Posted on 2025-06-12 19:54:24
జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండా గ్రామంలో జూలూరుపాడు పోలీసులు నల్ల బెల్లం, పటికి స్వాధీనపరుచుకున్నారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పటికిని తన ఇంటి ఆవరణలో డంపు చేసుకొని ఉండగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొని, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేయనైనది. బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుంది. తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ వెంకట్, సిఐ గన్ మెన్ కృష్ణ, రైటర్ సూర్యం, ప్రసాద్, డ్రైవర్ ధారావత్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్, రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >