Posted on 2025-06-10 08:42:44
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దేసయ్ పల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీ, తండ్రి శ్రీనివాస్, age 20 సంవత్సరాలు, కులం యాదవ, అను అతడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు, మృతుడు గత మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడు దీని ద్వారా సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టినాడు, అలాగే మృతుడు తన స్నేహితుల వద్ద మరియు తెలిసిన వారి వద్ద నుండి అప్పులు చేసి ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి పోగొట్టినాడు, ఇటి విషయం ఇంట్లో తెలిసి కుటుంబ సభ్యులు మందలించి నందుకు ఈరోజు అనగా తేదీ:-9.6.2025 రోజున ఉదయం 11:20 గంటలకు పొలం వద్దకు వెళ్లి తన పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకొని చనిపోయినడు అని మృతుని యొక్క తండ్రి అయిన తుమ్మల శ్రీనివాస్, తండ్రి నర్సయ్య అనువతడు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >