Posted on 2025-06-02 17:59:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కాకర్ల గ్రామం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సొసైటీ చైర్మన్ చీమలపాటి బిక్షం సతీమణి రాధమ్మదశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జూలూరుపాడు మండలం రామచంద్రాపురం డబల్ బెడ్ రూమ్ గ్రామానికి చెందిన పద్దం నరసింహారావుకు అదేవిధంగా నివాళులర్పించిన మహిళా మండలి జూలూరుపాడు మండలం మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతకుమారి మరియు సిపిఎం పార్టీ నాయకురాలు పద్దం సుగుణ, ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, ఇర్ఫాసీత, కోడెం వెంకటలక్ష్మి, ఈసం రమ్య, ఇర్ఫారతమ్మ, సిపిఎం నాయకురాలు తాటి ఇందిరమ్మ, కుంజ లింగమ్మ, కోడం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >