Posted on 2025-06-02 17:59:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కాకర్ల గ్రామం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సొసైటీ చైర్మన్ చీమలపాటి బిక్షం సతీమణి రాధమ్మదశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జూలూరుపాడు మండలం రామచంద్రాపురం డబల్ బెడ్ రూమ్ గ్రామానికి చెందిన పద్దం నరసింహారావుకు అదేవిధంగా నివాళులర్పించిన మహిళా మండలి జూలూరుపాడు మండలం మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతకుమారి మరియు సిపిఎం పార్టీ నాయకురాలు పద్దం సుగుణ, ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, ఇర్ఫాసీత, కోడెం వెంకటలక్ష్మి, ఈసం రమ్య, ఇర్ఫారతమ్మ, సిపిఎం నాయకురాలు తాటి ఇందిరమ్మ, కుంజ లింగమ్మ, కోడం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >