Posted on 2025-05-29 14:35:35
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేయడం జరిగినది.
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వివిధ ధాన్యాలకు ధర పెంచడమే కాకుండా రైతుల బాగు కోసం రైతు లేనిదే రాజ్యం లేదు అన్న నినాదంగా రైతును బలోపేతం చేసే దిశగా మోడీ చేస్తున్న పనులకు అండగా ఉంటామని వారికి ధన్య వాదాలు తెలియజేస్తూ పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మరియు కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >