Posted on 2025-05-29 11:01:31
డైలీ భారత్, హైదరాబాద్:LED వీధి దీపాల సమగ్ర నిర్వహణ కోసం కొత్త టెండర్లను పిలవడానికి GHMC స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రత్యేక స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. M/s EESLతో ఉన్న ఒప్పందం గడువు ముగియడంతో కొత్త టెండర్లకు కమిటీ ఆహ్వానించింది. ఈ పక్రియ పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను జోనల్ కమిషనర్ల ద్వారా చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >