Posted on 2025-05-14 21:58:37
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.బుదవారం శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను సాధికారపరచడం మరియు వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్యాంటీన్లు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి మరియు స్వయం ఉపాధిని సాధించడంలో సహాయపడతాయి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు...
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >