Posted on 2025-05-04 07:26:53
జూలూరుపాడు మండలం బేతాళ పాడు ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాలో చేర్చాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నా ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు
చేసిన జూలూరుపాడు ఎస్సై బాధావత్ రవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడిన బేతాలపాడు పంచాయతీకి చెందిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు అయినా ఘటన జూలూరుపాడు మండలంలో జరిగినది వివరాల్లోకి వెళితే చౌడం వెంకటేశ్వర్లు, బానోతు కళ్యాణ్, బానోతు కవిత, ధారావత నాగమణి, బానోతు బిందు, బానోతు సునీత ,ధారావత్ బాబులు రేగళ్ల తండా నందు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి తక్షణమే తమ పేర్లు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో చేర్చాలని, లేని యెడల వాటర్ ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినారని, పంచాయతీ సెక్రటరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కిందికి దిగమని బ్రతిమిలాడినను ట్యాంకు పైనుండి కిందికి దిగకుండా విధులకు ఆటంకం కలిగించారని, సదరు వ్యక్తులపై చర్య కొరకు బేతలపాడు పంచాయతీ సెక్రెటరీ షేక్ ఇస్మాయిల్ ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేయనైనది.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >