Posted on 2025-04-29 12:37:08
డైలీ భారత్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నాలుగు మెస్ లకు ఆన్ లైన్ టెండర్లు పిలిచింది. మార్చి 20వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
అయితే, వచ్చిన ప్రైస్ బిడ్ లను తెరిచి టెక్నికల్ ప్రాసెస్ పూర్తి చేసింది కమిటీ. ఇంకా ఫైనాన్స్ అర్హతలను చూసి అర్హులైన వారికి కమిటి ఆమోదంతో పాటు ప్రభుత్వ అనుమతితో మెస్ టెండర్లను అధికారులు ఖరారు చేయనున్నారు.
కాగా, ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ లకు గాను 38 బిడ్లు వచ్చాయి. టెం డర్ నియమనిబంధనల ప్రకారం ఎవరు అర్హత సాధిస్తే వారికి టెండర్లు దక్కే అవకాశం ఉంది..
అయితే, మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ స్పందిం చారు. ఇంకా టెండర్ల ఎంపి క ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు.
ఇప్పటి వరకు ఎవ్వరికి ఇంకా టెండర్లు అనేది నిర్ధారించలేదు అని తేల్చి చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక మరిన్నీ వివరాలు వెల్లడిస్తాం అన్నారు.
#basara iiit #basara #iiit
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >