Posted on 2025-04-19 19:59:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామపంచాయతి ఇంచార్జ్ కార్యదర్శిగా 8 నెలలు బాధ్యతలు చేపట్టి తను గ్రామపంచాయతీ అభివృద్ధికి సేవలు అందిస్తూ జూలూరుపాడు మండలం సూరారం గ్రామపంచాయతీ సెక్రటరీ ఆదూరి హరిబాబు సన్మానించిన గ్రామపెద్దలు గుండిపిన్ని వెంకటేశ్వర్లు, మందా పుల్లయ్య, కల్లోజీ రామస్వామి, కల్లోజీ నర్సింహారావు,పంచాయతీ వర్కర్స్ M. వంశీ, sk గౌస్ బాబా, నాగులు, నాగస్వామి, రమణ, శంకర్, లోకయ్య , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >