Posted on 2025-03-31 18:39:33
ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో మాదిరి ప్రిథ్వీరాజ్ అలైబాయ్ లో పాల్గొన్నారు
పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్: రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నిష్టాభక్తితో ఉపవాస దీక్షలు పాటించి, ఈద్ ఉల్ ఫితర్ను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకుంటురని పృధ్విరాజ్ అన్నారు,
పటాన్చెరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసిన యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ , వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా, ఆయన అలయ్ బలాయ్ అందించి, సోదరభావాన్ని పెంపొందించేందుకు తాను ఎల్లప్పుడూ తోడుంటానని పేర్కొన్నారు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు పాటించిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలు అల్లాహ్ చేరుకోవాలని, సమాజంలో శాంతి, ఐక్యత ప్రబలాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ మాదిరి ప్రిథ్వీరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >